Ratna Bhandar | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలోగల రత్న భాండాగారం ఇవాళ తెరుచుకోనుంది. దాదాపు 46 ఏండ్ల తర్వాత ఈ రత్న భాండాగారాన్ని తెరువబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి పెద్ద ఎత్తున ప్రత్యేక ట్రంకు పెట్టెలను తెప్ప�
Puri temple | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్నది. ఈ నెల 14న రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ.. ఆ మేరకు ఒడిశా సర్కారు
Jagannath Temple | ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవర�
IRCTC Punya Kshtra Yatra | ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా పూరి, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ (IRCTC) టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.
Jagannath Temple | ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పూరీ జగన్నాథుడి దేవాలయంలో (Jagannath Temple) భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు భారీగా వెలుగు చూసిన నేపథ్యంలో
Puri Temple: ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయంలోకి ఈ నెల 23 నుంచి భక్తులను అనుమతించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో