యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తొలిసారి పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లైగర్ అనే పేరు ఫిక్స్ చేశారు. కరణ్ జోహర్ ధర్మ ప్రొ�
పూరీ జగన్నాథుడి రథ యాత్ర కోసం నరేంద్ర సరోవర్ నుంచి 21 రోజు చందన్ యాత్ర సోమవారం ప్రారంభమైంది. రథాల నిర్మాణానికి పూజలు నిర్వహించిన తర్వాత రథల పనులు ప్రారంభమయ్యాయి.
‘టైటిల్ విభిన్నంగా ఉంది. కొత్తదనంతో కూడిన సినిమా ఇదని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది’ అని అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్ర ట్రైలర్ను పూరి జగన్నాథ్ విడుదలచేశారు. పవన్�