Mohan Yadav | బలవంతపు మత మార్పిడిని సహించబోమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అన్నారు. నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. దీని కోసం తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తుందని చెప్పారు.
పెండ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధించేలా ఇండోనేషియా కొత్త చట్టం తేబోతున్నది. దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు రెడీ అయ్యింది. త్వరలోనే పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. గతంలోనూ
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో విద్యార్థినులపై జరుగుతున్న ఆకతాయిల వేధింపులను వెంటనే అరికట్టాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ పోలీస్ శాఖను కోరారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశా
సాధారణంగా ఉప ఎన్నికలు రెండు సందర్భాల్లో జరుగుతాయి. ఒకటి... రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఒక స్థానానికి రాజీనామా చేసినప్పుడు లేదా ఆ స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధి హఠాత్తుగా మరణించినప్పుడు. కానీ మును
రైతులు తమ వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతు బంధు, భూమి పట్టా రద్దు చేస్తారని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు. మండలంలోని దేవాపూర్ గ్రామాని�
వరంగల్లో న్యాయవాది మల్లారెడ్డిని హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కిరాతక హత్యను ఖండిస్తున్నట్లు తెలిపా
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) ప్రొవైడర్లు తమ వినియోగదారుల సమాచారాన్ని కనీసం ఐదేండ్ల పాటు కచ్చితంగా నిల్వ చేసి పెట్టాలన్న కేంద్రం తాజా నిబంధన వీపీఎన్ ప్రొవైడర్లు, వినియోగదారులతో పాటు ఐటీ వ