ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.21,201 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. గతంతో పోల్చితే ఇది 9.71 శాతం
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను అర శాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గించినట్టు �
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిపాజిట్లపై
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,253 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది �