ఆల్ ఇండియా బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుతారీ రాములు, భారతల గోవర్ధన్ పేర్కొన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించింది. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ 30ని (Police Act) అమలు చేస్తున్నారు. సోమవారం (డిసెంబర్ 2) నుంచి జనవరి 1 వరకు జిల్లా అంత ఆమలులో ఉండనున్నాయి.
సీఎం కేసీఆర్ రోజుకు మూడు సభల్లో పాల్గొం టూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉపన్యసిస్తూ సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నారు. కొన్ని సభల్లో ఉద్వేగ భరితంగా ప్రసంగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆలోచన రేకెత్తిస�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభలను తలపిస్తున్నాయి. మండలాలు, మున్సిపాలిటీలవారీగా సమ్మేళనాలు కొనసాగుతున్నాయి.
ప్రపంచంలో భారీ బహిరంగసభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రపంచ రికార్డులనే తిరగరాసింది. ఆ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తరువాత ఈనెల 18న ఖమ్మం నగరంలో తొలిసారిగా భా�
రాజకీయ పార్టీల మీటింగ్లు, జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న తొమ్మిది మంది సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీర�
Election Commission | అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించింది. బహిరంగ సమావేశాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న ఈసీ..
DGP Mahender reddy | తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కట్టడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు విధించామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించినట్లు పేర