ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్ �
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతున్నది. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల సూపర్ స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవలకు వసతులలేమి ముప్పుగా మా�
ప్రజలకు మెరుగైన వైద్యమందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లీగల్, ఎథికల్ అండ్ యాంటీ క్వాకరీస్ కమిటీ మెంబర్ డా.యెగ్గెన శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియే�
దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలాల మండలి (సీజీడబ్ల్యూబీ) వెల్లడించింది. 20 శాతం నమూనాల్లో అనుమతించదగినదాని కన్నా ఎక్కువ నైట్రేట్ ఉన్నదని గుర్త�
ప్రజారోగ్య సంరక్షణే రాష్ట్ర సర్కార్ ధ్యేయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జీళ్లచెరువులోని మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్రాజెక్ట్లో పథకం సీఈ �