పెద్దపెల్లి నియోజకవర్గంలో బీజేపీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి అతడి అనుచరులు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చీరాలపు పర్వతాలు ఆరోపించారు. నందన గ
వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ వ్యవసాయ సహకార సం ఘం (హాకా) కీలక నిర్ణయం తీసుకున్నది. అందుబాటు ధరల్లో రైతులకు యంత్రాలను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యంత్రాల షోరూమ్లను ఏర్
సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా
రాజకీయ లబ్ధికోసం బీజేపీ దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో గురువారం జరిగిన పార్టీ మండల
మాతృత్వం.. మాటలకు అందని ధీరత్వం. గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు స్త్రీ పెద్ద పోరాటమే చేస్తుంది. బిడ్డను క్షేమంగా ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరో జన్మ ఎత్తుతుంది. ఈ క్రమంలో తల్లి కడుపుపై కత్తి పెట్టకుండ�
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసి సమాజానికి చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కల్పించుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్య
భూమి బాగుంటేనే భవిష్యత్తు అనే సెనెటర్ నెల్సన్ ఆలోచనకు ప్రతిరూపమే ధరిత్రి దినోత్సవం. 1962లో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది సఫలీకృతం కాలేదు. దీంతో సెనెటర్
గిరిజన కళకు సర్కారు సరికొత్త జీవం పోస్తున్నది. ఆదరణ లేదని, తమతోనే కళ అంతమై పోతుందని కుమిలేవారికి అభయహస్తం అందిస్తున్నది. ఆదరించి ముందుకు నడిపిస్తున్నది. కొత్తగా సంప్రదాయ కళలు నేర్చుకునే నవయువతరానికి భవ�