రెండేండ్ల బీఈడీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్సెట్ నోటిఫికేషన్ వచ్చే నెల 20న విడుదల కానున్నది. ఈ క్రమంలో ఎడ్సెట్ కమిటీ సమావేశాన్ని బుధవారం మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంల
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 6న విడుదల కానున్నది. ఈ క్రమంలో బుధవారం మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు.
ఉన్నత విద్యలో మరికొన్ని మా ర్పులకు శ్రీకారం చుడుతామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. కొత్త సంవత్సరంలో కొత్త ఒరవడితో ముందుకెళ్తామని పేర్కొన్నారు. మండలి డైరీని ఆవిష్కరించార�
రాష్ట్రంలో నాటింగ్హామ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వర్సిటీ ప్రతినిధి బృందానికి సూచించారు.