Man Throws Rice In Court | ఒక వ్యక్తి కోర్టు హాలులోని నేలపై బియ్యం విసిరాడు. దీంతో చేతబడిగా న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసుల విచారణను కొంతసేపు జడ్జి నిలిపివేశారు. కోర్టు హాలును శుభ్రం చేయించారు. ఆ వ్�
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్పై ఇవాళ లోక్సభలో చర్చ జరుగుతున్నది. రాత్రి 12 గంటల వరకు చర్చ కొనసాగనున్నది. రేపు మధ్యాహ్నం అమిత్ షాతో ఆ చర్చ పునర్ ప్రారంభం అవుతుంది. మంగళవారం రాత్రి ఏడు గంటలక
తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో సదాశివపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫ
Indiramma Beneficiaries | ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు మహిళా లబ్ధిదారులకు వసతులు కల్పించడంలో విఫలం కావడంతో, మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
MP Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు .. సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. పరువునష్టం కేసులో ఎంపీ శశిథరూర్పై ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదే
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన నియోజకవర్గమైన కరీంనగర్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సంక్షేమ పథకాల చెక్కులు, ప్రొసీడింగ్ కాపీలు అందించి వారి అభిమానాన్
ఆలయాల్లో పూజారులుగా కొనసాగుతున్న అర్చకులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. సర్కారు అమలు చేస్తున్న ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ఉమ్మడి జిల్లాలో మరో 339 ఆలయాలకు వర్తింపజేస్తూ ఇటీవలే ఉత్తర్వులు విడుదల చేసిం�
Proceedings| ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు అందజేస్తున్న నిధులతో నాణ్యతతో కూడిన పనులు చేపట్టా లని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
‘జేపీ నడ్డా..ఇది కేసీఆర్ అడ్డా.. తెలంగాణ గడ్డపై నీ ఆటలు సాగవు బిడ్డా’ అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు సృష్టించి పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని మం�