బదిలీలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల సీఈవోలు పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల్లో కనీస స్పష్టత ఇవ్వకుండా ఉన్నపళంగా బదిలీలు చేపట్టడమేంటని నిలదీస్తున్నారు. ఎక్కడికి బదిలీ చ�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీల) వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఏ సొసైటీ ముందు చూసినా చెప్పుల క్యూలు, రైతుల పడిగాపు దృశ్యాలే కనిపిస్తున్నాయి.
ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 40 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం కాగా, అందుకు సంబంధించిన కమిటీ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 2.5 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. కాంగ్
రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్-ప్యాక్స్) విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే కొత్తగా 100 ప్యాక్స్లను ఏర్పాటు చేయ�