రాష్ట్రంలోని 6 ఏ, 6 బీ, 6 సీ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలివ్వాలని తెలంగాణ అర్చక సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. దేవాదాయ అధికారులు 2014 జూన్ రెండు వ�
యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. బాఘ్పట్ జిల్లాలో 11 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన చర్చి పాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి స్వయంభువుల అపురూప దర్శనం సమస్త భక్తకోటికి ఈ నెల 28వ తేదీ నుంచి కలుగనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్పంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పరిపూర్ణం
సుమారు రూ.1.60 కోట్లతో ఉడాయించిన పూజారి ఇందల్వాయి, జూలై 28: పూజల పేరిట ప్రజలను మోసం చేస్తూ సుమారు కోటి 60 లక్షలతో ఓ పూజారి ఉడాయించిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్మారం(బీ) గ్రామం లో చోటుచేసుకున్నది. ధర్మారం(బీ)లోని వ�
ఫాదర్ జిజో కురియన్ | అతను ఓ సామాన్యుడే ! ఆశయం మాత్రం గొప్పది ! కానీ ఆ సంకల్పానికి బీజం పడింది మాత్రం ఆ ఒక్క సంఘటనతోనే !! వరదల్లో ఇంటిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు సొంతంగా ఓ ఇ
పూజారి| ఓ మహిళ పూజారిని గుడిలో అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మనస్థాపానికిగురైన ఆ పూజారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్లోని
కరోనా వేళ అర్చకులను ఆదుకోవాలి మంత్రి అల్లోలకు అర్చక సమాఖ్య వినతి హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని రాష్ట్ర అర్చక సమాఖ్య విజ్ఞప్తిచేసింది. న్యాయస్థానం అనుమతి�
అమరావతి: తిరుమలలో అర్ఛకుల వివాదాలు మరోసారి కోర్టు గడప తొక్కాయి. ఆలయ ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులును నియమించడాన్ని సవాల్ చేస్తూ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించా�