Oil Palm Gardens | ఎండల నుండి ఆయిల్ పామ్ తోటలను సంరక్షించుకోవడానికి యాజమాన్య పద్ధతులు పాటించాలి. రైతులు ముఖ్యంగా నీటి యాజమాన్యంపై దృష్టి పెట్టాలన్నారు వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున.
Visakha steel | విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
స్పష్టం చేశారు.
మన దేశంలో పండే పండ్లు, కూరగాయల్లో దాదాపు 40 శాతం మేర వృథాగా కుళ్లిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం రైతులకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేకపోవడం. ఉన్నా ఆ ఖర్చును రైతులు భరించలేకపోవడం.
చెరువులు కలుషితం కాకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం కేసీతండా చెరువు కట్ట వద్ద రూ.25లక్షల సొంతనిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 30 అడుగుల శివుడి �
జలమే జీవం..జలం లేకపోతే జీవం లేదు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టినప్పుడే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. నీటి పరిరక్షణ అవసరాన్ని భావి పౌరులైన విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మేడ్చల్ మండలం గ�
దేశంలో దక్కన్ పీఠభూమిగా తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఎంతో విలువైన రాతి శిలలను కాపాడేందుకు జీవితకాలం మద్దతుగా ఉంటానని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూఫ్లెమింగ్ ట్విట్టర్లో
తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి చేపట్టిన జల సంరక్షణ చర్యలకు గుర్తింపుగా రాష్ట్ర జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్.. ఉత్తమ పరిశ్రమ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిటిలిటీ) అవార్డు ఇవ్వడం సంతోషకరమని సంస్థ స�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అనుకొన్న ఫలితమిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. నదుల పునరుజ్జీవం, పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశేష కృషి చేస్తున్నారని, నదులపై