Nara Lokesh | ప్రజా సమస్యలు, వినతులపై ఇక నుంచి తనకు వాట్సాప్ చేయవద్దని ఏపీ మంత్రి నారా లోకేశ్ సూచించారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్యలు వచ్చి తన వాట్సాప్ అకౌంట్ను మెటా బ్లాక్ చేసిందని త
KTR | ప్రజల కష్టసుఖాలు వింటాం.. అండగా నిలబడతామని అధికారం అందిన వారం రోజుల పాటు హడావుడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. దరఖాస్తులు స్వీకరించడమే తప్ప.. వాటికి స్పందన
హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్లో ప్రజా వాణి (Praja Vaani) కార్యక్రమం కొనసాగుతున్నది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా భవన్కు (Praja Bhavan) తరలివచ్చారు.
ప్రజాభవన్లో ప్రజాదర్బార్ (Praja Darbar) కొనసాగుతున్నది. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద తమ వంతుకోసం అరకిలోమీటర్ మేర దరఖాస్తుదారులు
జ్యోతిరావుపూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ పేరు మారుస్తూ సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రజావాణిగా పిలువాలని అధికారులకు సోమవారం ఆదేశాలకు జారీ చేశారు.
Sridhar Babu | ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించిన ప్రజాదర్బార్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురి నుంచి మంత్రి విజ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్లో ప్రజాదర్బార్ను ప్రారంభించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తె�