హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించి, సిరిసిల్లను సంపూర్ణ సస్యశ్యామల జిల్లాగా తయారు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు రాజ్భవన్లో గవర్నర్, ప్రగతిభవన్లో సీఎం జెండావిష్కరణ హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా ఏడు గంటల పాటు కొనసాగింది. సమావేశంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర �
దళిత బంధువులు| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్ నుంచి బయలుదేరా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్త
హైదరాబాద్ : నూతన జిల్లాలు, కొత్త జోన్ల వారీగా ఖాళీల గుర్తింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థ, నూతన జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీ�
అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానానికి ధన్యవాదాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా రెండు మూడ్రోజుల్లో సానుకూల నిర్ణయం మీడియాతో టీటీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు హైదర