హైదరాబాద్ : భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే తన దృఢ సంకల్పం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకు ప్ర�
హైదరాబాద్ : సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో అఖిలపక్ష భేటీ ప్రారంభం అయింది. ఈ అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీల�
హైదరాబాద్ : సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, �
అఖిలపక్ష సమావేశం| సీఎం దళిత సాధికారతపై నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు ప్రగతిభవన్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా �
హైదరాబాద్: రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కేబినెట్ అధికారులను ఆదేశించింది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్ష�
హైదరాబాద్ : నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అధికారులను సీఎం కేసీఆ
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయేండ్లు దాటినా పల్లెలు, పట్టణాల్లో ఆశించనమేరకు అభివృద్ధి చోటుచేసుకోకపోవడం పట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ
హైదరాబాద్ : వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీరా
హైదరాబాద్ : ఆరు నెలలు కష్టపడండి.. గ్రామాలు, పట్టణాలు ఎందుకు అభివృద్ది కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో భాగంగా �
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా విద్యాభ్యాసం కోసం
7 వైద్య కళాశాలల ఏర్పాటు | తెలంగాణలో కొత్తగా 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసు�