హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొనడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులక�
హైదరాబాద్ : కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆద
హైదరాబాద్ : వరి సాగులో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు స�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింపజేసి తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో, వ్యవసాయరంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరి�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అ�
హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగ�
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రగతిభవన్కు చేరుకున్నారు. 20 రోజులపాటు తన వ్యవసాయక్షేత్రంలో హోం ఐసొలేషన్లో ఉన్నారు. ఏప్రిల్ 19న �
ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు,
హైదరాబాద్ : గ్రామ పంచాయతీల నిధులను, ఆయా గ్రామ ప్రజలు, పంచాయితీల నిర్ణయం మేరకే ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఇకనుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే �
హైదరాబాద్ : కాసేపట్లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో 2021-22 బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, వయోపరిమి�
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువు లోపల ఆలయానికి తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించా�