ప్రతీ ఒక్కరు తాగునీటి విషయంలో పరిశుభ్రత పాటించాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాములు అన్నారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో వైరల్ ఫీవర్, జాండీస్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మిషన్ భగీరథ ఎస్ఈ రాములు శుక్రవారం
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్ కోసం టీమ్ఇండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నది. వచ్చే నెల 2 నుంచి మొదలయ్యే రెండో టెస్టులో ఎలాగైనా ఇంగ్లండ్కు దీటైన పోటీనివ్వాలన్న పట్టుదలతో భా�
యోగాభ్యాసంతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పట్టణ జూనియర్ సివిల్ జడ్జి పావనీ అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ యోగా గురువు కస
T20 World Cup | టీ20 వరల్డ్ కప్ జూన్ 2న ప్రారంభం కానున్నది. భారత్ జట్టు తొలి మ్యాచ్ను ఐర్లాండ్
ఆడననున్నది. మ్యాచ్కు టీమిండియా న్యూయార్క్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అమెరికాతో కలిసి వెస్టిండిస్ మెగా ఈవె�
మాది మహబూబ్ నగర్ జిల్లాలోని గార్లపాడు. నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. మూడో తరగతిలో ఉన్నప్పుడు మా లక్ష్మీకాంత్ సార్ తెల్లవారుజామున నిద్రలేపేవారు.
‘అదిగో... ఆ తూర్పు దిక్కుగా చూడండి. ఆకాశంలో దీ
భారత క్రికెటర్లు ప్రాక్టీస్లో బిజీ అయ్యారు. ఇంగ్లండ్తో రెండో టెస్టు కోసం విశాఖపట్నంకు చేరుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు బుధవారం స్టేడియంలో చెమటోడ్చారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చేజార్చు�
లా చదివిన గ్రాడ్యుయేట్లు ఐదేండ్లకు పైగా ప్రాక్టీస్ చేయకుండా ఉండి, తిరిగి న్యాయవాద వృత్తిలోకి రావాలనుకుంటే ఆలిండియా బార్ పరీక్ష (ఏఐబీఈ) రాయాల్సిందేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు స్పష
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులయ్యే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని నిషేధం విధించి