కొవిడ్-19 సమయంలో పీపీఈ కిట్లు, మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పపై వచ్చిన ఆరోపణలను రిటైర్డ్ హైకోర్డు జడ్జి మైఖేల్ డీచున్హా కమిషన్ నిర్ధా�
PPE Kits | ఒక కుటుంబం పీపీఈ కిట్లు ధరించింది. చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ వ్యక్తి ఏ కరోనా వల్లనో మరణించలేదు. తేనెటీగలు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు పీపీఈ క�
వినియోగించి పడేసిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్స్ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ తయారు చేసేలా ఐఐసీటీ పరిశోధకులు నూతన టెక్నాలజీ రూ పొందించారు.
PPE Kits | పీపీఈ కిట్స్ (PPE Kits) ధరించిన దొంగలు ఒక మొబైల్ షాపులోకి చొరబడ్డారు. ఖరీదైన వంద మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. మొబైల్ షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దవాఖానల్లోని వ్యర్థాల నుంచి ఇటుకలను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని తమిళనాడులోని సోనా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. భవన నిర్మాణాల్లో ఎక్కువగా వినియోగించే ఎరుపు రంగు ఇటుకలతో పోల
విధి నిర్వహణతో పాటు ఆరోగ్య పరిరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జీ హెచ్ఎంసీ కార్మికులకు సూచించారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద 57 మంది
హిమంత చెప్పినట్టు అస్సాం ప్రభుత్వం చైనా నుంచి పీపీఈ కిట్లు కొనుగోలు చేయలేదని తాజాగా సమాచార చట్టం కింద తెలిసింది. అంటే కరోనా ఉత్పాతాన్ని హిమంత తన వ్యక్తిగత ఇమేజీ పెంచుకోవడానికి వాడుకొన్నారన్నమాట
‘రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ దేశాయ్ ఘనతన్యూఢిల్లీ, జూలై 26: కరోనా మహమ్మారి పర్యావరణానికీ ముప్పుగా మారింది. వాడి పారవేసే సర్జికల్ మాస్కులు, పీపీఈ కిట్లతో బయోమెడికల్ వ్యర్థాలు భారీగా పెరిగిపోయాయి. అవ�
కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు వినియోగించే పీపీఈ కిట్ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్).. ఈ పేరు ఇప్పుడు అంతటా సుపరిచితమే. మనల్ని వైరస్ నుంచి రక్షించే ఈ పీపీఈ కిట్.. మన అజాగ�
కరోనా కట్టడికి ఐఐటీల 271 ఆవిష్కరణలు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరుకు ఐఐటీలు తమవంతు సహాయం అందిస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను వాడి వైరస్ను కట్టడిచేసేందుకు మాస్కుల నుంచి టెస్ట్ కి