‘ఉద్యమ సమయంలో తుంగతుర్తి గుండా నేను ఏ ఊరికి పోయినా ఏ చెరువులో కూడా చారెడు నీరు కనపడేది
కాదు. ఇయ్యాల నేను హెలికాప్టర్లో వస్తా ఉంటే మంత్రి జగదీశ్ర్రెడ్డి గారు.. నా పకనే కూసొని ఒక్కో ఊరి పేరు, చెరువు పేర్ల�
ధైర్య సాహసాలు, పోరాటాలకు ఐకాన్గా మల్లు స్వరాజ్యం చరిత్ర సృష్టించారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని రాయినిగూడెంలో ఏర్పాటు చేసిన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభకు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ర్టాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
కేంద్రంలోని బీజేపీ అరాచకాలకు కళ్లెం వేయాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జనంపల్లి ఎంపీటీసీ వేమవరపు సుధీర్బాబుతో పా�
మునుగోడు ఎన్నికల ప్రచారంలో తాను ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలవకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని తాను ఎక్కడా చెప్పలేదన�
తెలంగాణపై బీజేపీ అక్కసు వెళ్లగక్కుతున్నదని, మునుగోడు ప్రజలంతా ఏకతాటిపై ఉండి కాషాయ పార్టీ కుట్రలను ఎండగట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మాడల్గా మార్చారు. ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కలిసిమెలిసి ఉండేలా చేస్తుంటే.. కులాలు, మతాల పేరుతో సమాజంలో విచ్ఛిన్నానికి బీజే
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నాగం అందుకే మునుగోడు ఉపఎన్నిక విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చండూరు, సెప్టెంబర్ 11: తెలంగాణను అంధకారంలోకి నెట్టే కుట్రతోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొస్తున్�
టీఆర్ఎస్లోకి వస్తానని కాళ్లు పట్టుకున్నవ్ గుర్తుందా? కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ గట్టుప్పల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞత సభ నల్లగొండ, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతిన�
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై కుట్రలు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ సూర్యాపేట, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీ సర్కార్ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగ�
జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. జీఎస్టీతోపాటు 19 శాతం జీడీపీలోనూ వృద్ధి సాధించి పట్టణాలు, గ్రామాలను కూడా సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో న�