మండల కేంద్రం శివ్వంపేటలోని బగలాముఖి శక్తిపీఠంలో ఆదివారం శోభకృత్ నామ సంవత్సర చివరి పౌర్ణమి కావడంతో అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో వేదపండి
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24న పున్నమి గరుడ సేవ జరుగనున్నది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శత్రువు సినిమాతో నిర్మాతగా మారిన ఎంఎస్ రాజు ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో ఆయన బేనర్