Prabhas | డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య వరుస హిట్స్తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ప్రభాస్ నటించిన రాజా సాబ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎద
ఓ గ్రామంలోని గుట్ట మీద ఈశ్వరాలయం ఉంది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు ప్రతి పౌర్ణిమ రోజున అక్కడ చేరి పూజలు చేస్తారు. ఆలయ నిర్వాహకులు అతిథి ఉపన్యాసకులను పిలిపించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారు.
మండల కేంద్రం శివ్వంపేటలోని బగలాముఖి శక్తిపీఠంలో ఆదివారం శోభకృత్ నామ సంవత్సర చివరి పౌర్ణమి కావడంతో అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో వేదపండి
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24న పున్నమి గరుడ సేవ జరుగనున్నది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శత్రువు సినిమాతో నిర్మాతగా మారిన ఎంఎస్ రాజు ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో ఆయన బేనర్