వరంగల్లోని ఆజంజాహి మిల్లు కార్మిక భవనం కబ్జాపై కార్మికులు ఉద్యమబాట పట్టారు. 75 ఏండ్లుగా తమ కోసం ఉన్న భవనాన్ని కూలగొట్టి మంత్రి భర్త అండతో ఒక వ్యాపారికి కట్టబెట్టడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న�
మూడు తరాల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూమిని బోగస్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు, సక్సెషన్లు చేసుకుంటూ నిజమైన రైతును ఆగం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదివారం రూ.38 లక్షల విలువైన 9,120 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఎలక్ట్రిక్ డిటోనేటర్ల తయారీ, దిగుమతి, వాటిని కలిగి ఉండటంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రజా రక్షణ, భద్రతా పరమైన అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీస
heroin | హెరాయిన్ (heroin) కలిగి ఉన్నాడంటూ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంతో 20 ఏళ్లుగా అతడు జైల్లో ఉన్నాడు. అయితే అది హెరాయిన్ కాదు పౌడర్ అని చివరకు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు జైలు నుంచి విముక్తి పొం�
మారణాయుధాలతో ప్రజ ల్లో తిరుగుతూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చే
ప్రాణహాని నెపంతో అనుమతులు లేకుండా తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్య�