Pakistan Ships Banned | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తున్నది. ఇందులో భాగాంగా పాకిస్థాన్ షిప్లు భారత జలాలతోపాటు పోర్టుల్లోకి ప్�
Adani Group | ‘దేశ ప్రాదేశిక జలాల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోర్టులు గంపగుత్తగా ఓ ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. దీంతో దేశ భద్రతే ప్రమాదంలో పడొచ్చు’..
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఘన
దేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ ఒకటేమిటి మౌలిక సదుపాయాల రంగాలన్నింటిలోకీ శరవేగంగా విస్తరించిన గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హిండెన్బర్గ్
ఆస్తుల నగదీకరణ పేరు చెప్పి.. దేశంలోని 13 మేజర్ ఓడరేవులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం మేజర్ పోర్ట్స్ అథారిటీస్ యాక్ట్, 2021ని అమల్లోకి తెచ్చింది.
అది జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్. దాని విలువ రూ.24 వేల కోట్లు. ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అప్పుడే మోదీ సర్కారు కన్ను దీనిపై పడింది. పురిటిలోనే ఈ స్టీల్ ప్లాంట్ గొంతు
అసని తుపాను ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో7 వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇ�
కచ్ జిల్లాలో గాంధీధామ్ సిటీకి దగ్గరలో ఈ పోర్ట్ ఉంది. ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే స్పెషల్ ఎకానమిక్ జోన్గా ప్రసిద్ధి. పెట్రోలియం, కెమికల్స్, ఐరన్, విత్తనాలు, ఉప్పు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన...