నలభయ్యవ పడిలో కూడా వన్నెతరగని అందంతో అలరారుతున్నది చెన్నై సోయగం త్రిష. ‘పొన్నియన్ సెల్వన్' చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉ�
ప్రస్తుతం దక్షిణాదిలో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ త్రిష పేరునే చెబుతున్నారు. ఇక కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఈ భామ ఒక్కసారిగా తారాపథంలో దూసుకువచ్చింది.
స్టార్ హీరో హీరోయిన్లు ఉన్న సినిమాను నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ చేయడానికే ఇష్టపడతారు. కరోనా టైంలో ఓటీటీ రాజ్యమేలింది. కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. జనం హ్యాపీగా హాళ్లకు వెళ్లి సినిమా చూస్తూ విన�
నలభయ్యవ పడిలో కూడా వన్నెతరగని అందంతో అలరారుతున్నది తమిళ సోయగం త్రిష. ‘పొన్నియన్ సెల్వన్' ‘లియో’ చిత్రాలతో తిరుగులేని విజయాలను సొంతం చేసుకొని ఫామ్లోకి వచ్చిందీ అమ్మడు.
విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 2’. ఈ చిత్ర తొలి భాగం ‘పొన్నియన్ సెల్వన్' గతేడాది విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు రెండో భాగం పా�
రెండేళ్ల క్రితం తన మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనందుకు మణిరత్నం పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్'లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది అమలాపాల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కడ�
చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్ని షేక్ చేసింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసిన ఈ ముద్దుగుమ్మ సడెన్గా కోలీవుడ్కి చెక్కేసి అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. అయితే మధ్యలో �
మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తెరకెక్కించే మణిరత్నం ప్రస్తుతం భారీ తారాగణంతో పీరియాడికల్ మూవీ ”పొన్నియన్ సెల్వన్ చేస్తున్నాడు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా రూప�
విలక్షణ చిత్రాల దర్శకుడు మణిరత్నం తొలిసారి చారిత్రక కథాంశంతో రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. విక్రమ్, ఐశ్వర్యారాయ్, జయంరవి, కార్తి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడ