పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇంకా మభ్యపెడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజల్లో చర్చకు పెట్టి ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా �
తెలంగాణలో బీసీ బిడ్డలపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి ఏ ఒక్క నాయకుడికైనా ఉందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలను ఉద్ధరిస్తామని చెప్�
అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న తెలంగాణకు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం పక్కా అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్ధేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా మున్నూరుకాపు సంఘం భగ్గుమంది. ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భే
అత్యంత బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలో కీలకమైన ఇంజినీర్గా పనిచేస్తూ అప్పటి జాతీయ నాయకులు పీవీ నరసింహారావు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను
టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీసీ వ్యతిరేకి అని ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కంచ రాములు విమర్శించారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్లో కాం గ్రెస్ బీసీ నాయకులు మీడియా
Congress | కాంగ్రెస్లో మళ్లీ లొల్లి మొదలైంది. పార్టీలోని బీసీ నేతలు నిరసనగళం వినిపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చివరికి సంస్థాగత ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితికి చేరుకున్నది. పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా వర్గపోరు ముదిరి ధర్నాల దాకా పోయింది.