లంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు బతుకమ్మలను పేర్చి గ్రామ కూడళ్లలో పెట్టి ఆడారు.
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా గురువారం మానకొండూర్ పెద్దచెరువు వద్ద నిర్వహి�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హవేళీఘనపూర్ మండలం సర్దన గ్రామంలో నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎ�
తెలంగాణ ఏర్పాటు తర్వాత సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని చిమ్నాపూర్ గ్రామంలో గురువారం దశాబ్ది ఉత్సవాల్లో �
పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సముద్రం చెరువుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
Minister Jagadish Reddy | నీటిపారుదల రంగంలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ విజయాలు సాధించిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సమ�