సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోన
పాలిటెక్నిక్ విద్యార్థుల శాపంగా మారిన జీవో 97ను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివరాజ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కోస్గిలోని పాలిటెక్నిక్ కళాశ�
సీఎం రేవంత్రెడ్డి దుమ్ముంటే నేరుగా తమ కళాశాలకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తే తమ చదువు సత్తా ఏంటో చూపిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ఖులు సవాల్ విసిరార�
జీవో-97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంతోపాటు నందిపేట్లో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్
జీవో 97ను రద్దు చేయాలని రామంతాపూర్లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు శనివారం ఆందోళన నిర్వహించారు. సిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి ప్రభుత్వం తెచ్చిన శక్తి సీమ్తో మూడేండ్లు వ
కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం కదం తొక్కుతున్నది. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళనలను మరిం త ఉధృతం చేస్తున్నది. పాలిటెక్నిక్ డిప్లమా కాలేజీలను, ఐటీఐలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లే
పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.వ�
జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం కదం తొక్కారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ప్రధా న రహదారులు, కాలేజీల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశా
పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని, తమ భవిష్యత్తుతో ఆటలు ఆడవద్దని విద్యార్థులు వేడుకున్నారు. పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ భవిష్యత్త�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విద్యను కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దని ఎన్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ కలెక్టరేట్ �
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నవీపేట, కోటగిరి మండల కేంద్రాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆధ్వ
పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో విలీనం చేయద్దని రామకృష్ణకాలనీలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలోని పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒకసారిగా �