రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు వాయిదా వేసినట్టు గురువారం టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. పేపర్ కోడ్ 19, 28కి సంబంధించి డిసెంబర్ 2న నిర�
తెలంగాణ ప్రభుత్వం అర్చకులకు స్వేచ్ఛనివ్వకుండా అధికారుల పెత్తనం కొనసాగిస్తున్నదని జేఏసీ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ విమర్శించారు. కార్యనిర్వహణాధికారుల నిరంకుశ వైఖరివల్ల అర్చ కులు స్వేచ్ఛగా విధులు న�
రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగని రోజు నిద్రాహారాలు మాని తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో ప్రభుత్వంతో పోరాడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ టీఎస్) అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి ఆరు సంఘాలు మద్దతు తెల�