తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆదిలాబాద్ జిల్లాలోని దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్కర్న�
పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్లు మొత్తం మన రాష్ట్ర విద్యార్థులే దక్కించుకోనున్నారు. ఇది వరకు గల 15శాతం ఏపీ కోటా సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది.
పాలిటెక్నిక్ కోర్సుల్లో నెలకో పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులు వామ్మో పాలిటెక్నిక్కా..! అంటున్నారు. సహజంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో పదో తరగతి పూర్తిచేసిన వారే చేరతారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈవీపై సబ్జెక్టును ప్రవేశపెడతారు. రాష్ట్రంలో 85కు పైగా ఈవీ కంపెనీలున్నాయి. వీటిలో కొన్ని తయారీసంస్థలు ఉండగా, మరికొన్ని సర్వీస్స్ట
పాలీసెట్| రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TEST-POLYCET-21 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ వెల