BRS leader Ramprasad | కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని సీబీఐ కి అప్పగించడం బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ 25ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జూన్ 1, 2025 న అమెరికాలోని డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే, ఒకవైపు అన్ని ఏర్పాట్లను అమెరికాలో ప
2023లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 83,025 భారీ మెజారిటీతో గెలుపొందాను. చట్టసభకు వరసగా ఏడుసార్లు ఎన్నికయ్యా. 2014, 2019లోనూ అసెంబ్లీకి ఎన్నికై నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక ఇతర శాఖ�
రాజకీయ కుట్రలో తన భర్త బాధితుడని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీ
, కాంగ్రెస్ సర్కారు రాజకీయ కుట్రతోనే రాష్ట్ర రాజముద్రలో మార్పులు చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చిహ్నంలో చార్మినార్ చిత్రం లేకుండా చే�
Kunamneni | పదో తరగతి ప్రశ్నపత్రాలు వరుసగా బయటకు వస్తున్న ఘటనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లుగా వస్తున్న వార్తలు సీపీఐ జాతీయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ�
ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట