Manda Krishna Madiga | తమ వారసత్వ ప్రదర్శన కోసం నిర్వహించే లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమానికి పలు అంశాల పేరిట అనుమతి నిరాకరించడం బాధాకరం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చెప్పారు.
దీపావళి పండుగ సందర్భంగా పటాకుల దుకాణాదారులు త ప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపా రు.
మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతించారు. దీంతో హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఉదయం 11 గంటల నుంచ�
Haryana Mahapanchayat | హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల మతపరమైన ఊరేగింపు సందర్భంగా అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరిగాయి. అవి గురుగ్రామ్ వరకు వ్యాపించాయి. ఈ ఉద్రిక్తతల నడుమ హిందూ సమాజ్ మహాపంచాయత్ (Haryana Mahapanchayat) ఆదివారం జర
కర్ణాటక సరిహద్దు.. తెలంగాణలోని ఇర్కిచేడు సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు యత్నించారు. ఈక్రమంలో కర్ణాటకలోని పలు గ్రామాల నుంచి ఇర్కిచేడుకు ప్రజలను తరలించే
ఈ నెల 6న హనుమాన్ జయంతి విజయ యాత్ర నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సోమవారం కమిషనరేట్లో విజయ యాత్ర బందోబ�