పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా శాంతి భద్రతలను కాపాడాలన్నా.. అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్నా.. మొదటి వరుసలో ఉండేవాడు పోలీసు. విధి నిర్వహణలో ప్రాణాలు లెక్కచేయక పోరాడి ప్రాణా లు వదిలిన వీరులకు వంద�
అర్ధరాత్రయినా, అపరాత్రయినా.. ఆపద అంటే వెంటనే గుర్తుకొచ్చేది పోలీస్. యూనిఫాం కనిపించిందంటే వెయ్యి ఏనుగుల బలం. ప్రాణాలకు ప్రాణం అడ్డేసి కాపాడుతారనే నమ్మకం. ఎదురుగా శత్రుమూకలున్నా వెన్ను చూపకుండా తెగువతో
ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎంతో మంది పోలీసులు తృణప్రాయంగా ప్రాణాలొదిలి సమాజ రక్షణకు పాటుపడుతున్నారు. తన కుటుంబాన్ని వదిలి సమాజమే తన కుటుంబంగా భావించి అనుక్షణం రక్షణ కల్పిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టల�
Minister Errabelli | విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులు అర్పించారు. అక్టోబర్ 21, పోలీసు
సీపీ చంద్రశేఖర్రెడ్డి | పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీపీ చంద్రశేఖర్రె�
సీపీ జోయల్ డెవిస్ | పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి వ్యాసరచన, ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నామని, ఆసక్తి గల విద్యార్థులు, ఫొటోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొనాలని స