అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం. 1959న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. అమరులైన సైనికులతోపాటు విధి నిర్వహణలో అసువులు బాసిన పో�
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. వారి స్ఫూర్తితో సమాజంలో శాంతిస్థాపనకు పునరంకింతం కావాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు
శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసు అమర వీరుల త్యాగాలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్మరించుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించ
DGP Mahender reddy | శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో దేశంలోనే ముందంజలో
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. సంఘవిద్రోహశక్తులను తుదముట్టించేందుకు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల సంరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు �
పోలీస్ విధులు ఎండనక, వాననక, రేయనక, పగలనక బాధ్యతతో నిర్వర్తించాల్సి ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమాజ సంరక్షణకు సన్నద్ధంగా ఉండాలి. ఒక్కోసారి రోజుల తరబడి కుటుంబానికి దూరంగా, క్లిష్ట పరిస్థితుల్లో ప�
ఏన్కూరు: ఏన్కూరు పోలీస్స్టేషన్లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి త్యాగాలను స్మరిం�