అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా మంగళవారం హనుమకొ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ �
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో శుక్రవారం సీపీ మాట్లాడుతూ.. సుబేదారిలోని ఆర్ట్స్
వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 15 రోజుల పాటు కనులపండువగా జరిగిన భద్రకాళీ శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో పరిసమాప్తమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావ
గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్�
నిర్దిష్ట సమయంలో చిట్ఫండ్ డబ్బులు ఖాతాదారులకు చెల్లించాలని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చిట్ఫండ్ యజమానులను ఆదేశించారు. ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పాటు వారి ఆగడాలు రోజురోజుకూ ఎ
సైఫ్ కావాలని ప్రీతిని వేధింపులకు గురిచేయడం వల్లే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీస్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘటన వివరాలు తెలియజేశారు.
అందరం సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చుని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి ఆదివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని వివిధ విభాగాల�