కొందుర్గు : సమాజంలో ప్రతి ఒక్కరికి దైవ చింతన కలిగి ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లెడు దరిగూడ మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్ర�
ముషీరాబాద్ : గాంధీనగర్ డివిజన్ సబర్మతీనగర్లో శ్రీ నల్లపోచమ్మ, ఎల్లమ దేవాలయ పునర్ నిర్మాణ పనులను సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర�
మణికొండ : పోచమ్మ గ్రామదేవత భోనాల ఉత్సవాలు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఖానాపూర్ గ్రామంలో శుక్రవారం భక్తిశ్రద్దలతో అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్థులు సమిష్టి కృషితో నూతనంగా నిర్మించిన అమ్మవారి దేవ�
మణికొండ : నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో పోచమ్మ అమ్మవారి దేవాలయ పునఃప్రారంభ పూజ కార్యక్రమాలు గత మూడు రోజులుగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం గోమాత పూజ, పతిష్ఠాప�
కులకచర్ల : దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం డాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో మంగళవారం పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ జిల్ల�
పహాడీషరీఫ్ : పోచమ్మ ఆలయంలో చోరి జరిగిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పహాడీషరీఫ్లో ఉన్న పోచమ్మ ఆలయంలో మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దొంగ మ
కేశంపేట : మండల కేంద్రంలో పోచమ్మ తల్లికి గురువారం ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య బొడ్రాయికి ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం పోచమ్మకు బోనాలు సమర్ప�
తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఆలయాలకు పూర్వవైభవం తెస్తుందని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరేటి వెంకన్న అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో ర
యాచారం : మండలంలోని మేడిపల్లి గ్రామంలో పోచమ్మ బోనాల ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు, ఆడపడుచులు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపుల�
యాచారం : మండలంలోని తమ్మలోనిగూడలో బుధవారం బీరప్ప, బుగ్గ పోచమ్మ, మహంకాళి దేవతల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది. దేవతా విగ్రహా ప్రతిష్ఠలతో పాటు ధ్వజ స్తంభాన్�
ముషీరాబాద్: రాంనగర్ డివిజన్ అంబేద్కర్నగర్ నల్లపోచమ్మ దేవాలయ నిర్మాణ పనులను శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్.మోజస్, ఎరం శేఖర