korutla | కోరుట్ల, ఏప్రిల్ 2: నిషేదిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలోని పలు కిరాణ, బేకరీ, స్వీట్ షాపుల్లో ఆయన బుధవార�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, అమ్మినా రూ.5 వేలు జరిమానా విధిస్తామంటూ నోయిడా అథారిటీ సోమవారం ప్రకటించింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2022లో భాగంగా మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
Plastic Ban | 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడితే రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు జరిమానా విధిస్తామని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతు లావణ్య హెచ్చరించారు.
దైనందిన జీవనంలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగి పోయింది. చివరకు తినే ఆహారం, తాగే ఛాయ్ సహా అన్నీ కవర్లలోనే మోసుకెళ్లడం అలవాటైంది. అదుపు లేకుండా పోతున్న ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి పెను ప�
ఆహారం అనుకుని మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని మృతి చెందిన ఘటనలను చూసి ఆమె చలించింది. ఎలాగైనా తనవంతుగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని తలచింది. పర్యావరణానికి మేలు చేసే జ్యూట్ బ్యాగుల తయా�
Telangana | ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తీసుకువచ్చినా ప్లాస్టిక్ కవర్ల వినియోగం మాత్రం తగ్గడంలేదు. ప్రమాణాలకు లోబడి తయారు చేసిన ప్లాస్టిక్ను మాత్రమే వాడాలని ప�
Cyberabad Traffic Police | రోడ్డుప్రమాదాలను నిలువరించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బైక్ నడిపే వ్యక్తితో పాటు పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్