Aldas Janaiah | ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో వందల ఎకరాలు స్థలం నిరుపయోగంగా ఉంది. వాటిలో అధికంగా పిచ్చి మొక్కలు, ఎలాంటి ఉపయోగం లేని మొక్కలు అధికంగా ఉన్నాయని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అన�
చైనా మరో అద్భుతం చేసింది. పచ్చాని రంగేసినట్టు.. ఓ ఎడారిని వనంలా మార్చేసింది. 3,050 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి తక్లమకాన్ ఎడారిని కనుమరుగయ్యేలా అడవిని అభివృద్ధి చేసింది. ఇది జర్మనీ విస్తీర్ణంతో సమా
బ్రిటీసోళ్ల నుంచి దేశానికి విముక్తి కలిగించడం కోసం జరిగిన స్వాతంత్య్ర సంగ్రమంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఎంతో కీలకమని, ఈ ఉద్యమంతోనే ఆంగ్లేయు లు దేశం నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారని రవాణా, బ�
హరిత లక్ష్యం ఖరారైంది. 2024 లో రంగారెడ్డి జిల్లాలో 25 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి యేటా 70-80 లక్షల వరకు మొక్కలను నాటించేలా వివిధ శాఖలు చర్యలు చేపట్టాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరిన్ని పార్కుల ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పచ్చదనం పెంపునకు అటవీశాఖ చర్యలు చేపట్�
రంగారెడ్డిజిల్లాలో పదోవిడుత హరితహారం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో అడవుల శాతాన్ని గణనీయంగా పెంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమ