Pawan Kalyan | రాజకీయాలలోకి వచ్చాక సినిమాలు తగ్గించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అయితే ఇప్పుడు ఏ పని చేసిన కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంది. తాజాగా పవన్ కళ్�
Pithapuram | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బిల్లుల చెల్లింపు విషయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపల్ కమిషనర్
Pithapuram | వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని.. అందుకే వైసీపీకి రాజీనామా చేశానని దొరబాబు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉ
Pithapuram | కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. ఈయన జనసేనలో చేరబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై నిన్నటి
Pithapuram | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం పిఠాపురం మహారాజా కుటుంబాన్ని టీడీపీ నేతలు వేధిస్తున్నట్లు బయటకొచ్చింది. టీడీపీ
Pawan Kalyan | పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెగ వైరల్గా మారిన ప్రచారం ఇదీ.. పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలుస్తారని ఫిక్సయిపోయిన జన సైనికులు పోటీపడి మరీ తమ బైక్ నంబర్ ప్లేట్లపై ఇ�
Pawan Kalyan | తనను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైసీపీ నేతలు అన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన విజయంతో అసెంబ్లీ గేటు తాకడం కాదు.. గేటు బద్ధలు కొట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లామ�
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్సయ్యింది. ఈ నెల 29న ఆయన కొండగట్టుకు రానున్నారు. శనివారం నాడు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ప�
Pithapuram | ఆంధ్రపదేశ్లో ఎన్నికల ముగిసినా పార్టీల మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు. కూటమి గెలిచి నాలుగు రోజులు కూడా గడవక ముందే టీడీపీ( TDP), జనసేన కార్యకర్తల మధ్య పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
Pawan Kalyan | ఏపీ లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి టీడీపీ-జనసేన కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. . రాష్ట్రవ్యాప్తంగా కూటమిలో 133 (టీడీపీ) స్థానాల్లో, జనసేన 21 �
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Pithapuram | ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు పిఠాపురంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాటిచ్చారు. అలాగే కుప్పంలో భరత్ గెలస్తే మంత్రిని �
Pithapuram | టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు. మరోవైపు పవన్కల్యాణ్ను గెలుపును కాంక్షిస్తూ సినీ పరిశ�