సుంకిశాల ప్రాజెక్టు పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పైప్ లైన్ విస్తరణ పనులు.. సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు.
MLA Madhavaram | కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని గోపాల్నగర్ కాలనీ నుంచి ముళ్లకత్వ చెరువు వరకు ఏర్పాటు చేసే డ్రైనేజీ ఫైప్లైన్ పనులకు ఆటంకం కలిగిస్తున్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకో వాలని కూకట్పల్లి ఎమ్మె�
ఒకవైపు పైపులైన్ పనులు.. మరోవైపు రోడ్డుపై అమ్మవారి మండపం, బారికేడ్ల ఏర్పాటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటు వైపువెళ్లాలో తెలియని తికమకపడుతున్నారు. రాంనగర్ వీఎస్టీ వద్ద వరదనీటి పైపులైన్�
MLA Sudhir Reddy | కాలనీల్లో ఎక్కడా ముంపు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. మంగళవారం వనస్థలిపురం డివిజన్ క్రిస్టియన్ కాలనీలో ఆయన పర్యటి�
జలమండలి ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ డివిజన్ 8, 15 పరిధిలోని లింగంపల్లి , పటాన్చెరు, ఈఎస్ఐ కమాన్ తదితర ప్రాంతాల్లో ఉన్న 900 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు శుక్రవారం ఉ
ప్రజలు ఎదుర్కుంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడలో 23లక్షల నిధులతో నిర్మించనున్న పైప్లైన�