సాంకేతిక కారణాలతో ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలోని అమ్మోనియో ప్లాంటులో గురువారం పైప్లైన్ లీకేజీ అయింది. దీంతో అమ్మోనియా ఉత్పత్తి నిలిచిపోయింది. పరోక్షంగా ఇది యూరియా ఉత్పత్తికి పెద్ద దెబ్బగా భావిస్తున్
Pipeline Leakage | పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని జిల్లా అధికార యంత్రాంగం మండల స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (GWMC) పరిధిలో లీకేజీల పర్వం కొనసాగుతుంది. ప్రతి నిత్యం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఓచోట నల్లాల లీకేజీలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కాకతీయ యూనవర్సిటి రెండో గేటు సమ�
వేసవికి ముందే ఎండలు మండతుండడంతో తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉండడంతో యాసంగి పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నది.
Mission Bhagiratha | మిషన్ భగీరథ( Mission Bhagiratha) మంచినీరు పైపు లీకేజీ అయి నెల రోజుల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయి. ఊరు మధ్యలో రోడ్డుపై నీరు ఏరులై పారుతున్నాయి. అయినా కూడా మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస�
మండలంలోని పెద్దకోడెపాక శివారులో దేవాదుల పైపులైన్ ఎయిర్వాల్వ్ లీకేజీ అయింది. సుమారు వంద అడుగుల ఎత్తుకు నీళ్లు ఎగిసిపడి ఫౌంటెన్ను తలపించింది. చుట్టున్న పంట పొలాల్లోకి నీళ్లు భారీగా చేరాయి. చలివాగు ర�
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేస్-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్కు లీకేజీ ఏర్పడింది. దీనిని అరికట్టడానికి మరమ్మతు పనులు చేయనున్నారు.
తాగునీటి కోసం పదేండ్లుగా కనబడని ఖాళీ బిందెలతో కుస్తీ మళ్లీ కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైంది. నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో తిమ్మాజిపేట మండలం చేగుంట రోడ్డుపై శుక్రవారం మహిళలు, ప్రజల�
ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Hyderabad | సింగూరు నుంచి హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్కు ఖానాపూర్ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టేందుకు ఈ నెల 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8వ తేదీ మంగళవ�
వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. సోమవారం గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో బల్దియా సర్వసభ్య సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది.