గ్రేటర్ హైదరాబాద్లో నిత్యం కోటి మం దికిపైగా తాగునీటిని సరఫరా చేసే జలమండలి ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడబోతున్నది. ఇప్పటివరకు సుదీర్ఘ అనుభవమున్న వివిధ కంపెనీల చేతుల్లో ఉన్న పంపుహౌజ్లు, పైపులైన్�
ELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట మార్చి 31 : గత కొంతకాలంగా మిషన్ భగీరథ పైపు లైన్ సమస్య కారణంగా గుండారంలోని పోచమ్మ తండావాసులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని 'పండగ పూట మంచినీళ్ల కోసం నిరసన' పేరిట సోమవారం ‘నమస్తే తెలంగాణ’�
Maha Kumbh: మహాకుంభ మేళాకు ప్రయాగ్రాజ్ సిద్దమైంది. సుమారు 40 కోట్ల మంది అక్కడ ఈ సారి పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. దీని కోసం 160,000 టెంట్లు, 150,000 టాయిలెట్లు, 1,250 కిలోమీ పైప్లైన్ ఏర్పాటు చేశారు.
రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం రంగం రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో చుక్క నీటి కోసం ఇబ్బందులు పడిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంల నిర్మాణం, మరమ్మతులు చేపట్టి రెండు ప�
వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కాలినడకన వెళ్లారు. అక్కడి పరిస్థితులను చూసి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు.
స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల కొరత, సాగునీటి ప్రాజెక్టుల లేమి వంటి కారణాలతో సమైక్య రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజవకర్గ ప్రజలు దశాబ్దాల పాటు తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడ్డారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాన పనులను వానకాలంలోపే పూర్తి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చేపట్టిన పైప్లైన్ పనులను మంగళవారం ఆయన పరిశీల
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్గూడ న్యూ ఫ్రెండ్స్కాలనీ ప్లజెంట్ పార్కు నుంచి ఎర్రబోడ చౌరస్తా వరకు సీవరేజీ పనులను నెల రోజుల క్రితం ప్రారంభించారు. పైప్లైన్ పనులు సగం ముగిసి మిగతా పనులు చేస్తుండ