మాడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. 010 పద్దు ద్వారా వేతనాలు, నోషనల్ సర్వీసు, ఇంక్రి మెంట్, హెల్త్కార్డుల కోసం ప్రయ త్నిస�
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పీఆర్టీయూటీఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి పింగిలి శ్రీపాల్రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్
అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ర్టానికి చెందిన పింగిలి శ్రీపాల్రెడ్డి ఎన్నికయ్యారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనను ఆది, సోమవారాల్లో జ�
విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలోనే ప్రశ్నాపత్రాన్ని ఏదోరకంగా బయటకు తెచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించడంలో ఆంతర్యమేమిటనే విషయాన్ని విజ్ఞులందరూ గ్రహించాలి.
నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లో జమ అయిన ఉద్యోగుల డబ్బులు వెనక్కి ఇవ్వబోమన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలసీతారామన్ వ్యాఖ్యలను పీఆర్టీయూ టీఎస్ తీవ్రంగా ఖండించింది.