తమ భూము ల జోలికి రావొద్దని ఫార్మాసిటీ బాధిత రై తులు అధికారులను హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములకు రేడియ ల్ సర్వే చేసేందుకు టీజీఐఐస�
రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామంలో ఫార్మాసిటీకోసం సేకరించిన భూమిలో ఎన్ఐయూఎం (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్) కార్యాలయం నిర్మించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు
ఫార్మా భూముల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులపై గ్రీన్ఫార్మాసిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని రోజులుగా ఫార�
‘చెరువుల్లో చేప పిల్లల్లా నా ఈ నగరం జనంతో నిండిపోవాలి...’ హైదరాబాద్ నగరానికి పునాదిరాయి వేసినప్పుడు కులీ కుతుబ్షా ఆకాంక్ష ఇది. మంచి ఉద్దేశంతో కోరుకున్నందున ఇంతింతై.. వటుడింతై అన్నట్లు.. నగరం మహా సంద్రమై�
భూసేకరణ పేరుతో ఫార్మా భూముల చుట్టూ వేస్తున్న ఫెన్సింగ్తో బంధంచెరువు బందీగా మారనున్నది. ఫార్మాకోసం సేకరించిన భూముల్లోని అటవీ ప్రాంతంలో బంధం చెరువు ఉన్నది. అడవి జంతువులతో పాటు బర్రెలు, గొర్రెలు ఈ చెరువు�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా సిటీకి కేటాయించిన పట్టా భూములను రైతుల పేర్లమీదికి మారుస్తామంటూ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడి చేసింది. అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు దాటినా ఆ ఊసే ల�
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాటలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర