కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అనే నిజం ఫార్మా సిటీ భూముల వ్యవహారంతో మరోసారి నిరూపితమైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
తమను ఎవరైనా మోసం చేస్తే ప్రభుత్వం, చట్టాలు ఆదుకుంటాయని ప్రజలు నమ్ముతుంటారు. మరి అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే మోసగిస్తే? ఓట్ల కోసం కపట నాటకం ఆడి, అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచితే? చివరికి ప్రభుత్వం
మండలంలోని మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల్లో రేడియల్ సర్వే చేసేందుకు టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వేకు సిద్ధమయ్యారు.
గత నెల 3న మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ భూముల సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అధికారులు పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఫార్మా భూములకు సర్వే చేపట్టి వెంటనే ఫెన్సింగ్ పనులను ప్
ఫార్మాసిటీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, అది ఉంటుందో, లేదో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్మాసిటీపై హైకోర్టుకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని కోరా�
KTR | తమ ప్రభుత్వం హైదరాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించటంలేదని బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ కోసం ముచ్చర్ల సహ�