గ్రామీణ ప్రాంతవాసులకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని గతంలో ఏర్పాటు చేసిన పీహెచ్సీ కేంద్రాల్లో గ్రామీణ ప్రాంత రోగులకు అంత�
గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెల్లోని పేదలు అనారోగ్య సమస్యలపై కనీస అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలకు ఎంపికైంది. ఈనెల 16,17 తేదీల్లో పీహెచ్సీని ఢిల్లీ బృందం సభ్యులు పరిశీలించారు.
డెలివరీల్లో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పీహెచ్సీ రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 వరకు (24 గంటల్లో) ఈ పీహెచ్సీలో 8 కాన్పులు జరిగాయి. డాక్టర్ హేమ మానస పర్యవేక్షణలో అందరికీ సాధారణ �
గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలకు హాజరై కంటి పరీక్షలు చేయించుకుంటున్న ప్రజల్లో 30% మందికి ఉచితంగా కంటి అద్దాలు అందేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పాల్వన్ కుమార్ అన్నా�
పేదల కళ్లల్లో వెలుగులు నింపే పథకం కంటి వెలుగు. అవగాహన లేమితో దృష్టి లోపానికి గురవుతున్న ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, అద్దాలు అందించే రెండో విడుతకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
కుష్టువ్యాధి కట్టడికి వైద్యారోగ్య శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు మంగళవారం నుంచి వికారాబాద్ జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నది.
వైద్యశాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న కార్యక్రమాలు పేదలకు ఉచితంగా మందులు, వైద్యపరీక్షలు రోగులకు ఇచ్చే మందుల్లో కొత్తగా 123 ఔషధాలు వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక పాలసీ డైట్ చార్జీల పెంపుతో రోగులకు ప