భారత్ను విశ్వగురువుగా నిలబెడుతున్నామని ఊదరగొడుతున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, వాస్తవంలో మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు అంచనాల్ని మించిపోయింది. ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే ద్రవ్యలోటు 2022 డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల్లోనే రూ.9.93 లక్షల కోట్లకు చేరింద
మే నెలలో 24.29 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జూన్ 15: ఎగుమతుల వృద్ధికంటే దిగుమతులు అధికంగా పెరగడంతో మే నెలలో భారత్ వాణిజ్యలోటు 24.29 బిలియన్ డాలర్లకు చేరింది. ఒకే నెలలో ఇంత భారీ వాణిజ్యలోటు నమోదుకావడం ఇదే ప్రథమ
ఫిబ్రవరిలో 22 శాతం వృద్ధి న్యూఢిల్లీ, మార్చి 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఎగుమతులు జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోయాయి. గత నెలకుగాను ఎగుమతుల్లో 22.36 శాతం వృద్ధి నమోదైంది. దీంతో 33.81 బిలియన్�