KTR | పెట్రోల్ రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
KTR | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. నిన్న పెంచిన
Petrol Rates | న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవగా, డీజిల్ రేట్లలో లక్షద్వీప్ తొలి స్థానంలో నిలి
హైదరాబాద్ : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తగ్గిన ముడిచమురు ధరల మేరకు పెట్రో
పెంచింది బారాణా.. దించింది చారాణా 2014నాటి సెస్సు అమలు చేసే దమ్ముందా? రాష్ట్రం ఎనిమిదేండ్లలో పన్నులు పెంచలేదు గ్యాస్ సిలిండర్లపై తగ్గింపు పూర్తిగా హంబక్ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు హైదరాబ
కేంద్రం ఆకాశమెత్తు పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం పడుతోంది. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మనం బతికిస్తున్నం. ఆర్టీసీని జల్దీ అమ్మేయాలని ప్రధాని మోదీ ప్రైజ
పెద్దపల్లి : డీజిల్, పెట్రోల్ రేట్ల పెంపుపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వివిధ వర్గాల నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధర
హైదరాబాద్ : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలపై ట్వీట్లను ప్రధాని మో�
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పెట్రో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పెట్రోల్ ధర 50 పైసలు, డీజిల్ రేటు 55 ప