రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
వాహన ఫిట్నెస్.. పర్మిట్.. రోడ్డు ట్యాక్స్.. ఇన్సూరెన్స్.. చలాన్లు ఇలా రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్నులను చెల్లించకుండా కొందరు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి రాకపోకలు కొనసాగిస్తున్నారు. అలాంటి వారి�
పెండ్లికి పెద్దలు నిరాకరించినందుకు ఓ యువ జంట మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేతాజీనగర్కు చెందిన యువతి (17) ఇంటర
విదేశీయులకు ఇచ్చే శాశ్వత నివాస అనుమతి ప్రక్రియను జర్మనీ ప్రభుత్వం సులభతరం చేసింది. కొత్త రెసిడెన్సీ బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. 2022 జనవరి ఒకటి నాటికి ఎవరైతే దేశంలో ఐదేండ్లుగా ఉంటున్నారో వారంతా శాశ్
‘మన ఊరుమన బడి’ పథకం కింద అవసరమై న ఫర్నిచర్ కొనుగోళ్ల టెండర్ ప్రక్రియ కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతిచ్చిం ది. ప్రభుత్వ, స్థానిక బడులకు టేబుళ్లు, గ్రీన్బోర్డులు మొదలైనవి కొనుగోలు �