Bus Accident | ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 100 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలు�
Khammam : ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు కాలువలో బోల్తా పడిన ఘటనలో 40 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం.
ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.
కాలానుగుణంగా సాంకేతికత మారుతున్నది. గతంలో బ్యాంకు ఖాతా కావాలంటే కనీసం వారం రోజుల సమయం పట్టేది. ఖాతా తెరవడానికి బ్యాంకుకు వెళితే రేపు రమ్మని సమాధానం. తీరా వెళితే సాంకేతిక సమస్య అని జవాబు. ఇక మళ్లీ మళ్లీ బ్�
Tiger | ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని రామచంద్రపురం, డవరం, మండాలపాడు, పాతకారాయిగూడెం గ్రామాల్లో పెద్ద పులి అలికిడి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
పెనుబల్లి: “వెల్డన్ మిస్టర్ అశోక్ అంటూ “పెనుబల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. ఆయన స్వగ్రామమైన కృష్ణా జి�
పెనుబల్లి: జాతీయ అండర్ ఆర్మ్ క్రికెట్ పోటీలకు పెనుబల్లి మండలానికి చెందినక్రీడాకారుడు ఎంపికయ్యాడు. మండల పరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన వర్ధిబోయిన యశ్వంత్ ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల
పెనుబల్లి: మండలపరిధిలోని వీఎం.బంజరుకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వీఎం. బంజరుకు చెందిన వంగా బాలమురళీకృష్ణ-వనజ భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషు�