‘మేం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. ఒకటో తేదీ కాదు కదా..! మూడు నెలలుగా జీతాలు అందని పరిస్థితి మార్కెటింగ్ శాఖలో నెలకొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో పనిచేసే 52వేల మంది కార్మికులకు ఏడు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు
అకారణంగా మూసివేసిన జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సూపర్మాక్స్ పరిశ్రమ లో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు కార్మికులకు బకాయిపడ్డ 9నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ, ఐఏటీయూసీ ఆధ్వర్యంలో సో
ఓవైపు ఉగ్రమూకలు తమను లక్ష్యంగా చేసుకుని బుల్లెట్లతో ప్రాణాలు తీస్తుంటే మరోపక్క లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం గత 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తమను, కుటుంబ సభ్యులను ఆకలితో చంపుతున్నదని కశ్మ