నాడు అన్నదాతలకు అండగా నిలిచిన పెద్దవాగు ప్రాజెక్ట్, నేడు వృథాగా మారింది. సంగారెడ్డి జిల్లాలో పేరుగాంచిన పెద్దవాగు ప్రాజెక్టు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది.
గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు పరిధిలో గల లోతట్టు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు రైతులు యథేచ్ఛగా ఆక్రమించి సాగు చేసుకుంటున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున�
కొండ కోనలు, గుట్టల మధ్య నుంచి గలగలా పారుతూ పరవళ్లు తొక్కుతూ జలాలు కర్ణాటక వైపు వృథాగా తరలిపోతుండడంతో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి రైతులు నిరాశకు లోనవుతున్నారు. మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామ �
పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడం తీరని నష్టమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విచారం వ్యక్తంచేశారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ప్రమాదం వాటిల్లేదికాదని అన్నారు.
పెదవాగు వాస్తవ పరిస్థితిని అంచనా వేయకపోవడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతులు నాకు ఫోన్ చేసే దాకా మీరేం చేశారు? అధికారుల సమన్వయంతో పనిచేసి గేట్లను ముందు�
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెదవాగు ప్రాజెక్టు గండిపడి, కట్టకొట్టుకుపోయిన ఘటనపై మాజీమంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు (Peddavagu) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు భారీ గండింది. గురువార�